- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందులు, పరికరాల కొనుగోళ్లలో చోటుచేసుకున్న అవినీతి కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు తొలి రోజు గుంటూరులోని గవర్నమెంటు ఆసుపత్రిలో విచారించారు. జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న అచ్చెన్నాయుడును మూడ్రోజుల పాటు ఏసీబీ కస్టడీకి న్యాయస్థానం ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో మూడుగంటల పాటు విచారణ జరిగింది. ఇదే కేసులోని నలుగురు నిందితులను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు తరలించిన ఏసీబీ రహస్య ప్రదేశంలో విచారించినట్టు తెలుస్తోంది. విచారణలో ఈఎస్ఐ కుంభకోణంపై కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది.
Next Story