- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో డాక్యుమెంట్ రైటర్ ద్వారా డబ్బులు తీసుకుంటూ సబ్ రిజిస్టార్ దేవానంద్ ఏసీబీకి చిక్కారు. ఓ వెంచర్ విషయంలో డాక్యుమెంట్ రైటర్ ద్వారా సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ డబ్బులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సోదాల్లో డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్, సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story