- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మేడిపల్లి: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ పోలీసు అధికారి. మంగళవారం మేడిపల్లి పోలీస్ స్టేషన్లో దాడులు చేసిన ఏసీబీ అధికారులు.. ఎస్సై యాదగిరి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో రాజీ కోసం వ్యక్తి నుంచి రూ. 10 వేలు డిమాండ్ చేయగా.. ఈ సమాచారం ఏసీబీకి చేరింది. దీంతో పథకం ప్రకారమే ప్లాన్ వేసిన అధికారులు డబ్బులు తీసుకుంటుండగా ఎస్సైను పట్టుకున్నారు. స్టేషన్లో సోదాలు కొనసాగిస్తున్నారు.
Next Story