- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: ఏసీబీ వలలో ఏఎస్సై.. 15వేలు లంచం తీసుకుంటూ…
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా గంగాధర పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఓ బాధితుని నుండి ఏఎస్ఐ చంద్రారెడ్డి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కె.భద్రయ్య నేతృత్వంలోని టీం రెడ్ హైండెడ్ గా పట్టుకుంది. బాధితులు, నిందితుల వాంగ్మూలం తీసుకుంటున్నారు. పూర్తి వివరాలు మరికాసేపట్లో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా గంగాధర పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఓ బాధితుని నుండి ఏఎస్ఐ చంద్రారెడ్డి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కె.భద్రయ్య నేతృత్వంలోని టీం రెడ్ హైండెడ్ గా పట్టుకుంది. బాధితులు, నిందితుల వాంగ్మూలం తీసుకుంటున్నారు. పూర్తి వివరాలు మరికాసేపట్లో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
Next Story






