ఏసీబీ వలలో ఆరోగ్యశ్రీ అధికారి

by  |
ఏసీబీ వలలో ఆరోగ్యశ్రీ అధికారి
X

దిశ, రంగారెడ్డి: జిల్లాలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్ రూ.25వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.

Next Story

Most Viewed