- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ పరిధిలోని దోమ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం అకస్మాత్తుగా దాడులు నిర్వ హించారు. ఈ సోదాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ప్రేమ్ కుమార్ రూ.3 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెండ్గా పట్టుబడ్డాడు. అంతేగాకుండా ఇటీవల ఓ సర్వే విషయంలో లంచం డిమాండ్ చేసిన సర్వేయర్ భాగ్యవతి ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ శాఖలో అవినీతి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
Next Story