దోమ తహసీల్దార్ ఆఫీస్‌పై ఏసీబీ దాడులు..

by  |
దోమ తహసీల్దార్ ఆఫీస్‌పై ఏసీబీ దాడులు..
X

దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ పరిధిలోని దోమ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం అకస్మాత్తుగా దాడులు నిర్వ హించారు. ఈ సోదాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ప్రేమ్ కుమార్ రూ.3 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెండ్‌గా పట్టుబడ్డాడు. అంతేగాకుండా ఇటీవల ఓ సర్వే విషయంలో లంచం డిమాండ్ చేసిన సర్వేయర్ భాగ్యవతి ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ శాఖలో అవినీతి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.



Next Story