- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏసీబీ వలలో మరో అవినీతి అధికారిని చిక్కింది. రూ. 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడింది. ఈ ఘటన జీహెచ్ఎంసీ పరిధిలోని కాప్రాలో వెలుగుచూసింది. కాప్రా మున్సిపల్ కార్యాలయంలో డీఈగా విధులు నిర్వహిస్తున్న మహాలక్ష్మీ రూ. 20 వేలు ఇస్తేనే పని అవుద్ది అంటూ ఓ స్వీపర్ వద్ద డబ్బులు డిమాండ్ చేసింది. దీంతో సదరు బాధితురాలు ఏసీబీని ఆశ్రయించారు. పథకం ప్రకారం లంచం తీసుకుంటుంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఆస్తులపై అనుమానం వచ్చిన అధికారులు మల్లాపూర్లోని మహాలక్ష్మీ నివాసంలో సోదాలు చేస్తున్నారు.
Next Story