- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన జీఎం
<p>దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ ఉప్పల్లోని HMWS 19వ డివిజన్ బోడుప్పల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ జీఎం శ్యామ్ సుందర్ నాయక్ పట్టుబడ్డారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ ఉప్పల్లోని HMWS 19వ డివిజన్ బోడుప్పల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ జీఎం శ్యామ్ సుందర్ నాయక్ పట్టుబడ్డారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






