- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ ఉప్పల్లోని HMWS 19వ డివిజన్ బోడుప్పల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ జీఎం శ్యామ్ సుందర్ నాయక్ పట్టుబడ్డారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story