- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఇసుక ట్రాక్టర్ విషయంలో లంచం తీసుకుంటుండగా ఎస్ఐ, కానిస్టేబుల్లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ దాడులు జగిత్యాల జిల్లా కథలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగాయి. ఈ దాడిలో ఈ దాడిలో స్థానిక ఎస్ఐ పృథ్వీధర్, కానిస్టేబుల్ రామేష్లు రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య నేతృత్వంలో జరిగిన ఈ దాడుల్లో కెమికల్ టెస్టింగ్తో పాటు ఇతరాత్రా ఫార్మాలిటీస్ కొనసాగుతున్నాయి.
Next Story