కథలాపూర్‌ పీఎస్‌లో ఏసీబీ దాడులు.. ఎస్ఐ, కానిస్టేబుల్ ట్రాప్

by  |
Kathalapur-police-station
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఇసుక ట్రాక్టర్ విషయంలో లంచం తీసుకుంటుండగా ఎస్ఐ, కానిస్టేబుల్‌లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దాడులు జగిత్యాల జిల్లా కథలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగాయి. ఈ దాడిలో ఈ దాడిలో స్థానిక ఎస్ఐ పృథ్వీధర్, కానిస్టేబుల్ రామేష్‌లు రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య నేతృత్వంలో జరిగిన ఈ దాడుల్లో కెమికల్ టెస్టింగ్‌తో పాటు ఇతరాత్రా ఫార్మాలిటీస్ కొనసాగుతున్నాయి.


Next Story

Most Viewed