- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఇటీవల పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర తహసీల్దార్ నాగరాజు కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే నాగరాజు ఆస్తులపై అధికారులు ఆరా తీస్తున్నారు. లంచం డబ్బు ఎక్కడ్నించి తీసుకొచ్చారనే విషయంపైన కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో సోదాల్లో దొరికిన పత్రాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.
Next Story