దుబ్బాకలో బీజేపీకి షాక్.. టీఆర్ఎస్‌లో కార్యదర్శి

by  |
దుబ్బాకలో బీజేపీకి షాక్.. టీఆర్ఎస్‌లో కార్యదర్శి
X

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ జిల్లా కార్యదర్శి సహా 200 మంది నేతలు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్‌లో చేశారు. మంగళవారం మంత్రి దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు ఖాయం అని అన్నారు.

Next Story

Most Viewed