- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కొడంగల్: కొడంగల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ తిరగబడి రెండేళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని బొమ్మరసిపేట్ మండలం మహంతిపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ట్రాక్టర్లో వేరుశనగ విత్తనాలు తీసుకొని వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
- Tags
- Kodangalâ
Next Story