విషాదం.. ట్రాక్టర్ తిరగబడి రెండేళ్ల బాలుడి మృతి

by  |
tractor overturned
X

దిశ, కొడంగల్: కొడంగల్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ తిరగబడి రెండేళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని బొమ్మరసిపేట్ మండలం మహంతిపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌లో వేరుశనగ విత్తనాలు తీసుకొని వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story