- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కృష్ణానది పాయలో ఈతకు వెళ్లి ఓ విద్యార్థి గల్లంతు అయ్యాడు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం చాగంటిపాడులో చోటుచేసుకుంది. 10 మంది స్నేహితులతో కలిసి భద్రిరాజుపాలెంకు చెందిన ఆళ్ల యశ్వంత్ రెడ్డి ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో యశ్వంత్ రెడ్డి గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న ఘటనాస్థలికి చేరుకుని అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story