ఈతకు వెళ్లి ఓ విద్యార్థి గల్లంతు

by  |
ఈతకు వెళ్లి ఓ విద్యార్థి గల్లంతు
X

దిశ, వెబ్‎డెస్క్: కృష్ణానది పాయలో ఈతకు వెళ్లి ఓ విద్యార్థి గల్లంతు అయ్యాడు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం చాగంటిపాడులో చోటుచేసుకుంది. 10 మంది స్నేహితులతో కలిసి భద్రిరాజుపాలెంకు చెందిన ఆళ్ల యశ్వంత్ రెడ్డి ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో యశ్వంత్ రెడ్డి గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న ఘటనాస్థలికి చేరుకుని అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.



Next Story

Most Viewed