చేగుంటలో దొంగ ఓటు

by  |
చేగుంటలో దొంగ ఓటు
X

దిశ, వెబ్‎డెస్క్ :
దుబ్బాకలో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కాగా చేగుటలో దొంగ ఓటు నమోదయ్యింది. తన ఓటు వేరేవారు వేశారని అసలు ఓటరు ఆందోళన వ్యక్తం చేశారు. తమ్ముడి ఓటు అన్న వేసి వెళ్లిపోయారు. పోలింగ్‌ ఏజెంట్‌కి తెలిసే జరిగిందని అసలు ఓటరు ఆరోపించారు. ఓటరు ఆందోళనతో టెండర్‌ ఓటుకు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ అనుమతి ఇచ్చారు.


Next Story

Most Viewed