- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఖమ్మం రూరల్ : చెట్టును ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన రూరల్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రూరల్ మండలం పొన్నేకల్లు గ్రామానికి చెందిన నూతలపాటి నవీన్(30) సొమవారం టూవీలర్ పై ఖమ్మం వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా రూరల్ మండలంలో మద్దులపల్లి గ్రామశివారున గల బంక్ సమీపంలో బైక్ అదుపుతప్పడంతో చెట్టును ఢీకొట్టాడు. ఈఘటనలో నవీన్ తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మరణించాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వహస్పిటల్కు తరలించి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శంకర్రావు తెలిపారు.
Next Story