వరంగల్ ఎంజీఎంలో విద్యుత్ అంతరాయం.. రోగి మృతి

by  |
Warangal MGM Hospital
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి, వెంటిలేటర్లు పనిచేయకపోవడంతో గాంధీ అనే రోగి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story