- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: శంషాబాద్ విమానాశ్రయంలో జరిగిన ఓ విషాద ఘటన అక్కడి ప్రయాణికులకు కన్నీరు తెప్పించింది. ఓ ప్రయాణికురాలు తీరా విమానం ఎక్కే తరుణంలో గుండెపోటు వచ్చింది. దీంతో ఒక్కసారిగా కుప్పుకూలిన ప్రయాణికురాలు అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు సుడాన్కు చెందిన వాసిగా అక్కడి అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి సుడాన్కు వెళ్తుండగా ఈ విషాద ఘటన జరిగింది. మృతురాలి బంధువులకు ఎయిర్పోర్టు సిబ్బంది సమాచారం పంపినట్లు తెలుస్తోంది.
Next Story