- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటనలో కొత్తకోణం వెలుగు చూసింది. దామగుండంలో ఓ ప్రముఖ క్రీడాకారిణి, ఆమె బంధువులకు ఫాంహౌస్లు ఉన్నట్లు తేలింది. ఫాంహౌస్లకు వస్తున్న వారే కాల్పులు జరుపుతున్నారని స్థానికులు చెబుతున్నారు. స్థానికులను కూడా ఫాంహౌస్ నిర్వాహకులు బెదిరిస్తున్నట్లు తెలిపారు. ఫాంహౌస్ పరిసరాల్లోకి పశువులు తీసుకురావొద్దంటూ గ్రామస్తులను నిర్వాహకులు, యజమానులు హెచ్చిరస్తున్నారని తెలిపారు. ఈ కాల్పుల ఘటనపై కీలక సమాచారం సేకరించిన పోలీసులు.. ఫాంహౌస్కు చెందిన వారే కాల్పులకు పాల్పడి ఉంటారని అంచనా వేస్తున్నారు.
Next Story