- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పరకాల: హన్మకొండ జిల్లా శాయంపేట మండలం రేగొండ సబ్ స్టేషన్ సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటేశ్వర స్వామి జాతరకు బైకుపై వెళ్లి వస్తుండగా నరేష్(35) అనే వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో నరేష్ అక్కడికక్కడే మృతిచెందారు. ఢీకొట్టిన అనంతరం బస్సు మీదనుంచి వెళ్లడంతో తలతోపాటు బాడీ మొత్తం నుజ్జు నుజ్జైంది. శాయంపేట మండలంలోని మాదారిపేట గ్రామానికి చెందిన నరేష్ మరణించడంతో గ్రామంలో పండుగపూట విషాదం నెలకొంది. మృతుడికి ఏడాది క్రితం వివాహం జరిగినట్లు సమాచారం.
- Tags
- man dead
Next Story