- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఒకే కుటుంబానికి చెందిన నలుగురిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ ఉన్మాది. ఈ దారుణ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఆచంట మండలం భీమలాపురం గ్రామానికి చెందిన కాండ్రేగుల నాగలక్ష్మికి.. ఆచంటకు చెందిన నరేష్ అనే వ్యక్తికి డబ్బు విషయంలో వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం నాగలక్ష్మి సోదరి మంగలక్ష్మిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకోబోయిన నాగలక్ష్మి భర్త, అతని తల్లి గాయపడ్డారు. పెట్రోల్ చల్లే క్రమంలో అతనిపై కూడా పడడంతో మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు వారిని పాలకొల్లు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story