- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఇంట్లో నిద్రిస్తున్న ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు కొందరు దుండగులు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలోని సుల్తానాబాద్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ధనావత్ చంద్ర నాయక్ అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి కత్తితో పొడిచి హత్య చేశారు. దుండిపాలెం గ్రామానికి చెందిన తన సమీప బంధువు సాయి ఈ హత్యకు పాల్పడ్డాడని మృతుడి భార్య జ్యోతి తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story