- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వికారాబాద్ జిల్లా రాంపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి సతీష్ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి వెంబడించి గొడ్డలితో నరికి హత్య చేశాడు. సతీష్ మృతదేహాన్నికరిగేట్ పొలంలో పడేసి.. నిందితుడు కరణ్కోట్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. హత్య చేసేందుకు ఇద్దరి మధ్య ఏవైనా కక్షలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
Next Story