వికారాబాద్ జిల్లాలో దారుణ హత్య

by  |
వికారాబాద్ జిల్లాలో దారుణ హత్య
X

దిశ, వెబ్‎డెస్క్: వికారాబాద్‌ జిల్లా రాంపూర్‌ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి సతీష్ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి వెంబడించి గొడ్డలితో నరికి హత్య చేశాడు. సతీష్ మృతదేహాన్నికరిగేట్‌ పొలంలో పడేసి.. నిందితుడు కరణ్‌కోట్‌ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. హత్య చేసేందుకు ఇద్దరి మధ్య ఏవైనా కక్షలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Next Story

Most Viewed