- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. వివరాల్లోకి వెళితే… డయల్ 100 కి ఫోన్ చేసి తనను రోహిత్ అనే వ్యక్తి వేధిస్తున్నాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో కానిస్టేబుల్ రాంబాబు ఘటనాస్థలానికి వెళ్లారు.
అక్కడి పరిస్థితిని గమనించిన కానిస్టేబుల్ వీడియో తీస్తుండగా… పోలీస్ అని కూడా చూడకుండా కానిస్టేబుల్ పైనే దాడికి దిగాడు రోహిత్. దీంతో రోహిత్ పై కానిస్టేబుల్, సదరు యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story