- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: పెళ్లి కుదరడం లేదని మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. ఈ ఘటన సోమవారం కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సప్తగిరి కాలనీకి చెందిన నస్ఫురి సురేష్ ప్రైవేట్ ఎలక్ట్రిషన్గా పనిచేసేవాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. పెళ్లి సంబంధాలు చూస్తున్నా వివాహానికి ఎవ్వరూ ముందుకు రావడంలేదని మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో సురేష్ ఈ విషయంపై బాధపడ్డాడు. అనంతరం తన గదిలోకి వెళ్లి అర్ధరాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి వెంకటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story