- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సర్నేనిగూడెం గ్రామానికి చెందిన ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గ్రామానికి చెందిన ఈనసాక నాగరాజు(33) తన వృత్తిపై దాదాపు రూ. 4 లక్షల వరకూ అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టాడు. కరోనా మహమ్మారి విస్తృతవ్యాప్తి మూలంగా ఆరునెలలుగా వస్త్రాలు అమ్మకాలు లేక, తీవ్ర మనస్థాపం చెందిన నాగరాజు ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
Next Story