ఆ నౌకకు రూ. 7500 కోట్ల జరిమానా

by  |
ఆ నౌకకు  రూ. 7500 కోట్ల జరిమానా
X

దిశ, వెబ్ డెస్క్ : గత నెల 23 న ఎవర్ గివెన్ సూయజ్ కాల్వలో చిక్కుకుని ముప్పుతిప్పలు పెట్టిన విషయం తెలిసిందే.. అయితే ఈ నౌక మూలాన వందలాది నౌకల రవాణ నిలిచిపోయింది. ఈ నౌక సూయజ్ కాల్వలో చిక్కువడం వలన రోజుకు రూ.70 వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఇక దీనిని పూడ్చుకునేందుకు ఈజిప్ట్ ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో ఎవర్ గివెన్’కు ఈజిప్టు న్యాయస్థానం ఏకంగా రూ. 7500 కోట్ల 100 కోట్ల డాలర్లు జరిమానా విధించింది. నౌక నిలిచిపోవడం కారణంగా నౌకా వాణిజ్యానికి భారీ నష్టం కలిగిందన్న కారణంతో ఈ జరిమానా విధించినట్టు తెలిపింది. అయితే ఈ జరిమాన చెల్లించడానికి నౌక యాజమాన్యం నిరాకరించడంతో ఈజిప్టు ప్రభుత్వం నౌకను జప్తు చేసింది.


Next Story

Most Viewed