- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,మణుగూరు: విద్యుత్ షాక్తో ఏఈ మృతి చెందిన ఘటన మణుగూరులో సోమవారం చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకెళితే… మణుగూరులో హాట్ లైన్స్లో ఏఈగా శ్రీధర్ పనిచేస్తున్నారు. 220 కేవీ సబ్ స్టేషన్లో ఆయన సోమవారం పనిచేస్తుండగా నిచ్చెన ఎక్కి తాడు కట్టిన ప్రదేశం లో అడుగు పెట్టాడు. నిచ్చెనకు కట్టిన తాడు ఇన్సులేటర్ బెడ్ కు కట్టడం,తాడు తడిచి ఉండడం వలన షాక్ తగిలింది. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించారు.
Next Story