చంద్రబాబుపై కోపంతో ఇసుక పాలసీ రద్దు

by  |
చంద్రబాబుపై కోపంతో ఇసుక పాలసీ రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇసుక కొరతపై అసెంబ్లీ సమీపంలో టీడీపీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికుల పనిముట్లతో ప్రజాప్రతినిధులు వినూత్న నిరసన తెలిపారు. ఈ ధర్నాలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబుపై కోపంతోనే ఇసుక పాలసీ రద్దు చేశారని విమర్శించారు. భవన నిర్మాణరంగ కార్మికుల ఆత్మహత్యలు.. ప్రభుత్వ హత్యలే అని అన్నారు. వెంటనే ఉచిత ఇసుక పాలసీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed