- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్నగర్: కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న వారి పట్ల స్థానిక కౌన్సిలర్ దురుసుగా ప్రవర్తించి, నోటికొచ్చినట్టు మాట్లాడి భయాందోళనకు గురి చేశారు. దీంతో ఏడ్చుకుంటూ వెనుదిరిగిన ఆశాలు తోటి కార్యకర్తలతో విషయం తెలియజేయడంతో అందరూ సమిష్టిగా విధులు బహిష్కరించారు. ధర్నా నిర్వహించారు. కౌన్సిలర్ క్షమాపణ చెప్పే వరకు సర్వే చేసేది లేదని బైఠాయించారు.
Tags: councilor, abusive, towards, health staff, mahaboobnagar, Survey, protect
Next Story