ప్రార్థనాలయాల్లో దాక్కున్న విదేశీయులపై కేసు

by  |
ప్రార్థనాలయాల్లో దాక్కున్న విదేశీయులపై కేసు
X

హైదరాబాద్: ప్రార్థనాలయాల్లో దాక్కున్న పలువురు విదేశీయులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పంజాగుట్ట, ఫలక్‌నుమాల్లోని ప్రార్థనా మందిరాల్లో ఉన్న తొమ్మిది మంది కిర్గిస్తాన్‌, ఆరుగురు ఇరానీయులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీలోని మర్కజ్‌లో నిర్వహించిన మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన కొంత మంది వ్యక్తులు రహస్యంగా హైదరాబాద్ నగరంలోని మందిరాల్లో తలదాచుకున్నారనే సమాచారం మేరకు పోలీసులు సోదాలు నిర్వహించి వారిని అరెస్ట్ చేశారు.

Tags: case, foreigners, hiding, mosques, in, delhi, kyrgyzstan, markaj



Next Story