- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నిర్మలనగర్లో బాలుడు కిడ్నాప్ కలకలం రేపుతోంది. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో నిర్మలనగర్కు చెందిన వినయ్ అనే బాలుడిని దుండగులు కిడ్నాప్ చేశారు. వినయ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.10 లక్షలు ఇవ్వాలని.. పోలీసులకు చెబితే వినయ్ను చంపేస్తామంటూ కిడ్నాపర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వినయ్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story