- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి తక్షణసాయం కింద రూ. 5లక్షలు
by Ajay Maddhiboyina |
జమ్మూ కాశ్మీర్లో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు.

X
దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కాశ్మీర్లో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. మంత్రి సవిత మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించి చంద్రాబాబుతో ఫోన్లో మాట్లాడించారు. ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం తక్షణ సాయం కింద రూ.5 లక్షల చెక్కును బాధిత సైనికుడి కుటుంబానికి అందజేశారు. మరోవైపు మాజీ సీఎం జగన్ కూడా సైనికుడి కుటంబాన్ని ఫోన్లో పమార్శించారు. నేను ఎల్ల వేళలా మీ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
Next Story






