Operation Sindoor: మరికాసేపట్లో ఇండియన్ ఆర్మీ ప్రెస్ మీట్

by M.Rajitha |
Operation Sindoor: మరికాసేపట్లో ఇండియన్ ఆర్మీ ప్రెస్ మీట్
X

దిశ, వెబ్ న్యూస్ : భారత ఆర్మీ(Indian Army)వర్గాలు మరికాసేపట్లో ప్రెస్ మీట్(Press Meet)నిర్వహించనున్నట్టు సమాచారం. శుక్రవారం సాయంత్రం కశ్మీర్లోని LOC వెంట 26 ప్రాంతాల్లో పాక్ భారీగా డ్రోన్ దాడులకు పాల్పడింది. ఈ దాడులను ధీటుగా తిప్పి కొట్టిన భారత్(IndiaPakistan War)... పాకిస్తాన్ లోని ముఖ్యమైన 3 ఎయిర్ బేస్ (Pak Air Base Attack)ల మీద బాలిస్టిక్ క్షిపణుల(Ballistic Missiles)తో విరుచుకు పడింది. ఈ నేపథ్యంలో మరి కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. గత 3 రోజులగా రక్షణశాఖ ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా.. ఈరోజు తెల్లవారుజామునే ఆర్మీ మీడియా సమావేశం కానుండటం పట్ల సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed