- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఏడాది తర్వాత ఓటీటీలోకి రాబోతున్న ‘తుపాకుల గూడెం’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
దిశ, సినిమా: జైదీప్ విష్ణు డైరెక్షన్లో గత ఏడాది వచ్చిన చిత్రం తుపాకుల గూడెం. ఇందులో ప్రవీణ్ కండెల, శ్రీకాంత్ రాథోడ్, ప్రముఖ యూట్యూబర్ జయేత్రి, వినీత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 ఫిబ్రవరి 3న థియేటర్స్లో విడుదలై మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. తాజాగా, తుపాకుల గూడెం డిజిటల్ స్ట్రీమింగ్ మక్కులను ఈటీవీ విన్ సొంతం చేసుకుంది.
ఫిబ్రవరి 8 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతొంది. అయితే ఈ సినిమా మొత్తం నక్సలిజం బ్యాక్ డ్రాప్తో ఉన్నట్లు సమాచారం. జనజీవన స్రవంతిలో కలిసిపోయిన నక్సలైట్లకు మూడు లక్షల రూపాయలతో పాటు పోలీస్ ఉద్యోగం ఇస్తామని ప్రకటిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అనే దానిపై కథ తిరుగుతుందట. కాగా ఈ సినిమా దాదాపు ఏడాది తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.
#RebelsOfThupakulagudem OTT RELEASE FEBRUARY 8 @etvwin pic.twitter.com/nbrnAZ0GVV
— OTTGURU (@OTTGURU1) February 5, 2024