ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన ఫైనల్ మ్యాచ్..

by Disha Web Desk 12 |
ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన ఫైనల్ మ్యాచ్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఆదివారం వర్షం కారణంగా రిజర్వ్ డే అయిన సోమవారం.. రాత్రి మ్యాచ్ ప్రారంభం అయింది.ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమ్ చేసిన జియో సినిమా.. అత్యధికంగా.. 3.2 కోట్ల విక్షకులతో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. మొదటి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఏకంగా.. 3.2 కోట్ల వ్యూవర్స్ ను అందుకుంది. దీంతో గత మ్యాచుల రికార్డు బ్రేక్ చేస్తూ.. ఫైనల్ మ్యాచ్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. కాగా ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు ఐదు వికెట్ల తేడాతో.. టైటిల్ గెలుచుకుంది.

Next Story

Most Viewed