IPL 2023: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. ఐపీఎల్‌ హిస్టరీలో తొలి ప్లేయర్‌గా..

by Disha Web Desk 13 |
IPL 2023: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. ఐపీఎల్‌ హిస్టరీలో తొలి ప్లేయర్‌గా..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో 7 ఓవర్‌లో రాహుల్ చహర్ బౌలింగ్‌లో 3 బంతికి 2 పరుగులు చేయగా.. కోహ్లీ 30 రన్స్ చేశాడు. దీంతో ఐపీఎల్‌లో 30 ప్లస్ స్కోరు చేయడం విరాట్ కోహ్లీకి 100 వ సారి. ఐపీఎల్‌లో వంద 30 ప్లస్‌ స్కోరు చేసిన తొలి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డుకెక్కాడు.

Next Story