IPL చరిత్రలో మొదటిసారి..

by Disha Web Desk 12 |
IPL చరిత్రలో మొదటిసారి..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023 లో భాగంగా 14 మ్యాచ్ SRH, PBKS మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక 10వ వికెట్ భాగస్వామ్యాన్ని ఆదివారం PBKS నమోదు చేసింది. శిఖర్ ధావన్, మోహిత్ రాథీ ఈ రికార్డును నెలకొల్పారు. హైదరాబాద్ జట్టుపై పదో వికెట్‌కు 55 పరుగుల బాగాస్వామ్యాన్ని అందించి ఊపీఎల్ చరిత్రలో నిలిచిపోయారు. కాగా గతంలో ఈ రికార్డు RR జట్టు కలిగి ఉంది. 2020 సెప్టెంబరు 30న KKRతో జరిగిని మ్యాచ్‌లో టామ్ కుర్రాన్, అంకిత్ రాజ్‌పూత్ పదో వికెట్ కు 31 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని పంచుకున్నారు.

Next Story