భారీ విధ్వంసానికి మావోయిస్టుల కుట్ర

by Disha Web Desk 2 |
భారీ విధ్వంసానికి మావోయిస్టుల కుట్ర
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: భారీ ఎత్తున విధ్వంసం సృష్టించటానికి మావోయిస్టులు చేసిన కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ క్రమంలో మావోయిస్టులు అమర్చిన 21 ఎల్ఈడీ బాంబులను శనివారం నిర్వీర్యం చేశాయి. బీజాపూర్​జిల్లా ఎస్పీ ఆంజనేయ్​వైష్ణోయ్​తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బీజాపూర్​జిల్లా పాల్నార్–సావనార్​దారిలో డీమైనింగ్​బలగాలు తనిఖీలు జరిపాయి. ఈ నేపథ్యంలో పది మీటర్లకు ఒకటి చొప్పున, చెట్ల కింద, రోడ్డు మధ్యలో పాతి పెట్టిన మొత్తం 21 ఎల్ఈడీలను బలగాలు సీజ్​చేసి నిర్వీర్యం చేశాయి.

Next Story