- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి బస్సులో చెలరేగిన మంటలు.. ఐదుగురు సజీవదహనం
by GSrikanth |
ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఘాజీపూర్లో విద్యుత్ వైర్లు తగిలి పెళ్లి బస్సు దగ్ధమైంది.

X
దిశ, వెబ్డెస్క్: ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఘాజీపూర్లో విద్యుత్ వైర్లు తగిలి పెళ్లి బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతిచెందగా.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30 మంది బంధువులు ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






