- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 92,605 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారిన పడి 1,133 మంది మృత్యువాత పడ్డారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 54,00,620కి చేరింది. మృతుల సంఖ్య 86,752కు చేరింది. మహమ్మారి బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న యాక్టివ్ కేసుల సంఖ్య 10,10,824 కు చేరింది. వైరస్ బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 43,03,043కు చేరింది. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 79.28గా ఉంది.
Next Story