- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: అప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ఉగ్రవాదులు మరణహోమం సృష్టించారు. కుందుజ్, హెల్మెండ్లో సెక్యూరిటీ ఔట్ పోస్టులపై దాడులకు తెగబడ్డారు. తాలిబన్లు జరిపిన ఉగ్రదాడిలో 12మంది సెక్యూరిటీ సిబ్బంది మృత్యువాత పడగా, అందులో 8 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు.
మృతుల్లో నలుగురు పోలీసులు, మరో నలుగురు ఆర్మీ జవాన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మారణ హోమంలో ఐదుగురు జవాన్లు, ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
Next Story