- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా విజృంభన కొనసాగుతుంది. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న తెలంగాణలో 8061పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,19,966కి చేరింది. ఇక కరోనాతో నిన్న 56 మంది ప్రాణాలుకోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2150కి చేరింది. అదే సమయంలో 5,093 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 72,133 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఇక జీహెచ్ ఎంసీ పరిధిలో కొత్తగా 1,508 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Next Story