తెలంగాణలో కొత్తగా 805 కరోనా కేసులు

by Shyam |   (  Updated:2020-11-28 23:45:10  IST  )

<p>దిశ, వెబ్‎డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో తాజాగా 805 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,69,223 కి చేరింది. ఇప్పటివరకు 1,455 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,490 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,57,278 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.</p>

తెలంగాణలో కొత్తగా 805 కరోనా కేసులు
X

దిశ, వెబ్‎డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో తాజాగా 805 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,69,223 కి చేరింది. ఇప్పటివరకు 1,455 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,490 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,57,278 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Next Story