- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: చైనాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. నదిలోకి దిగిన 8 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఆదివారం చోంగ్ కింగ్ నగరంలో జరిగింది. నగరానికి సమీపంలో ఉన్న ఓ నదిలో 8 మంది విద్యార్థులు ఈత కోసం వెళ్లారు. వీరిలో ఒకరు ముందుగా నదిలోకి దిగి ఈత కొడుతూ మునిగిపోయాడు. దీంతో అతన్ని కాపాడేందుకు మిగిలిన ఏడుగురూ నదిలోకి దిగడంతో వారు మునిగిపోయారు. గల్లంతైన 8 మంది విద్యార్థుల మృతదేహాలను సోమవారం ఉదయం వెలికి తీశారు.
Next Story