- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, జనగామ: జనగామ జిల్లాలో కరోనా విజృంభణ రోజురోజుకూ పెరుగుతోంది. నిన్న ఎనిమిది కేసులు నమోదవ్వగా, శనివారం కూడా మరో ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యినట్టు జిల్లా వైద్యాధికారి మహేందర్ తెలిపారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ ఫెర్టిలైజర్ దుకాణం యజమానితో ప్రారంభమైన ఈ వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. వరుసగా రెండు రోజులు ఒకే సంఖ్యతో కేసులు నమోదు కావడంతో జిల్లావాసులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా, జనగామలో ఇప్పటి వరకు 35 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 10 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఒకరు మాత్రం ఆ మహమ్మారికి బలయ్యారు.
Next Story