గడ్చిరౌలిలో భారీ ఎన్‌కౌంటర్‌.. నెత్తురోడిన దండకారణ్యం

by  |
గడ్చిరౌలిలో భారీ ఎన్‌కౌంటర్‌.. నెత్తురోడిన దండకారణ్యం
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లాలో కాల్పులమోత కలకలం రేపింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో 13 మంది మావోయిస్టులు చనిపోయారు. గడ్చిరౌలి జిల్లాలోని ఈటపల్లి అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇరువురు కాల్పులు జరిపగా.. 13 మంది మావోయిస్టులు మృతి చెందారని గడ్చిరౌలి డీఐజీ సందీప్ పాటిల్ తెలిపారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం ఈటపల్లి అటవీ ప్రాంతంలో పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.



Next Story

Most Viewed