- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లాలో కాల్పులమోత కలకలం రేపింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో 13 మంది మావోయిస్టులు చనిపోయారు. గడ్చిరౌలి జిల్లాలోని ఈటపల్లి అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇరువురు కాల్పులు జరిపగా.. 13 మంది మావోయిస్టులు మృతి చెందారని గడ్చిరౌలి డీఐజీ సందీప్ పాటిల్ తెలిపారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం ఈటపల్లి అటవీ ప్రాంతంలో పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.
Next Story