- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కరీంనగర్: కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డైన్ కొనసాగుతున్నంది. ఈ క్రమంలో ఉపాధిని కోల్పొయిన వలస కూలీలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్టు కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. ఈ మేరకు కొద్ది సేపటి కిందటే ప్రభుత్వం జీవో విడుదల చేసిందని ఆయన వివరించారు. దీని ప్రకారం జిల్లాలో 14,495 మంది వలస కూలీలను గుర్తించినట్టు తెలిపారు. ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యంతో పాటు, రూ. 500 ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. దీనంతటికి మొత్తం రూ.74 లక్షల అవుతుందన్నారు.మంగళవారం సాయంత్రానికల్లా వలస కూలీలందరికీ సాయం చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. ఈ సహాయాన్ని కూలీల వద్దకే వెల్లి అందజేయనున్నట్టు శశాంక తెలిపారు.
Tags : corona, labour, 74 lacs fund donate, ts govt order, collector shashanka
Next Story