ల్యాండ్‌మైన్ పేలి ఏడుగురు మృతి

by  |
ల్యాండ్‌మైన్ పేలి ఏడుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘనిస్తాన్‌లోని సెంట్రల్ గజ్నీ ప్రొవిన్స్ రోడ్డులో బాంబు పేలుడు ఘటన కలకలం రేపింది. రోడ్డు పక్కన ఉగ్రవాదులు అమర్చిన ల్యాండ్‌మైన్‌ను బైక్ ఢీ కొనడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు పౌరులు మృతి చెందారు. ఇందులో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, పేలుళ్లకు పాల్పడింది ఏ ఉగ్రవాద సంస్థనో ఇంకా ప్రకటన రాలేదు.



Next Story

Most Viewed