- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఆఫ్ఘనిస్తాన్లోని సెంట్రల్ గజ్నీ ప్రొవిన్స్ రోడ్డులో బాంబు పేలుడు ఘటన కలకలం రేపింది. రోడ్డు పక్కన ఉగ్రవాదులు అమర్చిన ల్యాండ్మైన్ను బైక్ ఢీ కొనడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు పౌరులు మృతి చెందారు. ఇందులో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, పేలుళ్లకు పాల్పడింది ఏ ఉగ్రవాద సంస్థనో ఇంకా ప్రకటన రాలేదు.
Next Story