- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మిర్యాలగూడ: నియోజకవర్గంలోని వేములపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో ముగ్గురికి పాజిటివ్గా తేలింది. మొత్తంగా 20 మందికి పరీక్షలు నిర్వహించారు. 17 మందికి నెగెటివ్ వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఇక మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో ముప్పై మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిట్, 26 మందికి నెగిటివ్ రిపోర్టు వచ్చినట్టు వైద్యాధికారులు తెలిపారు.
Next Story