- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, జనగామ: తెలంగాణలో కరోనా వైరస్ క్రమేనా వ్యాప్తి చెందుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలోనే కాకుండా ఇతర జిల్లాలో కూడా వైరస్ చేప కింద నీరుల మారుతోంది. తాజాగా జనగామ జిల్లాలో మరో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఏ.మహేందర్ తెలిపారు. మంగళవారం జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ఫెర్టిలైజర్ దుకాణా యాజమానికి పాజిటివ్ రావడంతో.. అతడితో కాంటాక్ట్లో ఉన్న వారికి వైద్యాధికారులు పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు ఏడుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆయన తెలిపారు
Next Story